News:

జమునకు ఎన్టీఆర్ అవార్డు
ప్రజాశక్తి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నాలుగు చలన చిత్ర అవార్డులను గురువారం ప్రకటించింది. 2008 సంవత్సరానికి 'ఎన్టీఆర్ అవార్డు' ప్రముఖ నటి జమునను వరించింది. 'రఘుపతి వెంకయ్య అవార్డు'కు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల ఎంపికయ్యారు. 'బిఎన్రెడ్డి అవారు'్డను దర్శకుడు ...
జమునకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారంఎపివీక్లీ

అన్ని 2 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు

"బోగస్' ఏరివేతకు మండలస్థాయి కమిటీలు
ఎపివీక్లీ
హైదరాబాద్(ఇఎన్ఎస్): రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందించే క్రమంలో బోగస్ రేషన్ కార్టులపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపే అధికారాన్ని ఎమ్మెల్యే నేతృత్వంలో గల మండలస్థాయి ఆహార సలహా కమిటీకి (ఎంఎల్ఎఫ్ఏసీ) రాష్ట్ర ప్రభుత్వం ...
కార్డుల ఏరివేతపై మండలాల్లో అఖిలపక్షంప్రజాశక్తి
రేషన్ కార్డుల ఏరివేతకు కమిటీలుదట్స్ తెలుగు

అన్ని 4 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు

మోడీని వెంటాడుతున్న మత కలహాల కేసు
ఆంధ్రప్రభ
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని మత అల్లర్ల కేసు వెంటాడుతూనే ఉంది. మత కలహాలపై విచారణ జరపడానికి ఏర్పాటయిన సుప్రీం కోర్టు ప్రత్యేక విచారణ సంస్థ (సిట్) మోడీకి గురువారం సమన్లు జారీచేసింది. ఈనెల21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ...
మోడీకి సమన్లుప్రజాశక్తి
గుజరాత్ అల్లర్ల కేసులో మోడీకి సమన్లుదట్స్ తెలుగు

అన్ని 3 వార్తల కథనాలు »

హస్తినలో తెలంగాణ జాతర
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిబింబించే తెలంగాణ జాతర దేశ రాజధాని హస్తినలో వైభవంగా ప్రారంభమైంది. గ్రామ దేవతలు, పోతురాజులు, బోనాలు, బతుకమ్మ ఆట, సమ్మక్క -సారక్క గద్దెలు, కోయదొర ఆటలు, పీర్ల పండుగ సంబరాలు, కళాకారుల ఆటపాటలతో జాతర ప్రాంగణం ...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం: అజిత్సింగ్ఆంధ్రప్రభ

అన్ని 2 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు

అసెంబ్లి 15 నిమిషాలు వాయిదా
ఆంధ్రప్రభ
హైదరాబాద్: గురువారం ప్రారంభమైన శాసన సభ కొద్దిసేపటికే 15 నిమిషాలు వాయిదా పడింది. సభ ప్రారంభంకాగానే చేనేత కార్మికుల సమస్యలపై వాయిదా తీర్మానాలను ఇచ్చిన విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. చర్చకు స్పీకర్ కిరణ్ కుమార్రెడ్డి తిరస్కరించటంతో సభ్యులు నిరసన తెలిపి సభా ...
చర్చకు పట్టు: శాసనసభ వాయిదాదట్స్ తెలుగు
పలు వాయిదా తీర్మానాలకు స్పీకర్ తిరస్కృతిప్రజాశక్తి
15 నిమిషాలపాటు అసెంబ్లి వాయిదాఆంధ్రప్రభ

అన్ని 4 వార్తల కథనాలు »

ఆంధ్రప్రభ

"సమైక్యాంధ్ర' గల్లంతు: తెలంగాణ జేఏసీ
ఎపివీక్లీ
హైదరాబాద్(ఇఎన్ఎస్): రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో "రాయల తెలంగాణ' కావాలంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ అగ్రనేత జె.సి.దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తరుణంలో దానర్థం "సమైక్యాంధ్ర' ఉద్యమం పడిపోయిందని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టి-జెఎసీ) కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. ...
రాయలసీమను భరించలేందట్స్ తెలుగు
తొలిప్రాధాన్యం సమైక్యం.. కాదంటే రాయల్ తెలంగాణంఆంధ్రప్రభ
రాయలసీమను తెలంగాణలో కలపాలి: జేసీదివాకర్వెబ్ దునియా
ప్రజాశక్తి -ఎపివీక్లీ -ఎపివీక్లీ
అన్ని 11 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు

చిదంబరంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంతో ఈ ఉదయం సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న ఉద్యమాల నేపథ్యంలో అన్ని ప్రాంతాల విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడాక ...
రోశయ్యతో మాట్లాడి పరిష్కరిస్తా: చిదంబరందట్స్ తెలుగు

అన్ని 2 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు

బాలకృష్ణ ఎందుకలా చేశాడు?
దట్స్ తెలుగు
లక్ష్మీపార్వతిని చాలా కాలం పాటు శీలంలేని మహిళగా చూసిన ఎన్టీఆర్ కుటుంబం ఇప్పుడు బాలకృష్ణ ద్వారా ఎందుకు దగ్గర కాదలచుకున్నది? దీని వెనుక ఏదైనా గేమ్ ప్లాన్ ఉన్నదా? ఎన్టీఆర్ మరణించే సమయంలో ఆయన ఉన్న ఇల్లు చాలా చిన్నది. ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉన్నప్పుడు ఆయనను ...
లక్షీ్మపార్వతితో బాలయ్య భేటీఎపివీక్లీ
అమ్మ దగ్గరకు 'బాల'య్యఆంధ్రప్రభ
అమ్మా..! నీ ఇంటికొస్తా...!!: యువరత్న బాలకృష్ణవెబ్ దునియా
ప్రజాశక్తి -దట్స్ తెలుగు -ఆంధ్రప్రభ
అన్ని 8 వార్తల కథనాలు »

దట్స్ తెలుగు

స్వల్ప అస్వస్థత నుంచి కోలుకున్న సిఎం
ఆంధ్రప్రభ
హైదరాబాద్, : ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం స్వల్ప అస్వస్ధతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అస్వస్ధత కారణంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలకు హజరుకాలేదు. ఇతర అధికారిక కార్యక్రమాలను కూడా రద్దు ...
ముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థతఎపివీక్లీ
ముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థతప్రజాశక్తి
ముఖ్యమంత్రి రోశయ్యకు అస్వస్థతదట్స్ తెలుగు

అన్ని 4 వార్తల కథనాలు »

1.70 లక్షల మందికి సమర యోధుల పింఛను
ఆంధ్రప్రభ
న్యూఢిల్లి: దేశవ్యాప్తంగా 1.70 లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు, వారిపై ఆధారపడినవారికి పింఛను జారీ చేశామని, అర్హులైన అందరికీ ఈ పింఛను అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు హోంశాఖ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో తెలిపారు. 'అర్హులెవరూ పింఛనుకు దూరం కాకూడదన్నది ...
రెండు నెలల్లో తెలంగాణా సమరయోధులకు పింఛన్లుప్రజాశక్తి

అన్ని 2 వార్తల కథనాలు »